Purandeswari: ఏపీలో సుపరిపాలన.. కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: పురందేశ్వరి

ఏపీలో సుపరిపాలన.. కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్విహించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. 

Updated : 06 May 2024 20:22 IST

ఏపీలో సుపరిపాలన.. కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్విహించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘‘చారిత్రక ఘట్టానికి రాజమహేంద్రవరం సాక్షిగా నిలిచింది. మోదీ స్ఫూర్తి.. బాబు యుక్తి.. పవన్‌ శక్తి కలయిక అపూర్వం. జగన్‌ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎన్డీయే కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి’’ అని అన్నారు.

Tags :

మరిన్ని