PM Modi: ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పింది: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నిప్పులు చెరిగారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పట్టాలు తప్పిందన్నారు.

Published : 07 May 2024 09:56 IST

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నిప్పులు చెరిగారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పట్టాలు తప్పిందన్నారు. వైకాపా సర్కారు భూ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాను నడిపిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే మద్యం సిండికేట్‌ ఏర్పాటు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగినప్పుడు రాష్ట్రంలో ఉన్న జగన్‌ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు.  

Tags :

మరిన్ని