Hyderabad: హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా కారణం
కోటిపైగా జనాభా, మెట్రో నగరం, ఐటీకి ముఖ్య కేంద్రం, ఎందరో వలస జీవులకు ఉపాధి చూపే భాగ్యనగరం. హైదరాబాద్ పేరు చెబితే వినిపించే పేర్లు ఇవి. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నగరంలో ప్రమాదకర కాలుష్య పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయని తాజా అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలు పెరగడానికి ఇవి కూడా కారణం అని ఇందులో వెల్లడైంది.
Published : 06 May 2024 12:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM