Buggana: మురికిగా నీళ్లు.. రోడ్లేమో వేయరు!.. మంత్రి బుగ్గనకు నిరసన సెగ
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్లు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మహిళలు ఆయన్ను నిలదీశారు.
Published : 06 May 2024 13:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?