Andhra news: అందరి మదిలోనూ అదే ప్రశ్న: అంబటి

అందరి మదిలోనూ అదే ప్రశ్న: అంబటి ఏలూరు: పోలవరం ప్రాజెక్టు ఎపుడు ప్రారంభిస్తారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్యామ్‌కి అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ గతంలో వచ్చిన వరద ఉధృతికి దెబ్బతిందన్నారు. 

Published : 05 May 2022 18:56 IST

అందరి మదిలోనూ అదే ప్రశ్న: అంబటి ఏలూరు: పోలవరం ప్రాజెక్టు ఎపుడు ప్రారంభిస్తారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్యామ్‌కి అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ గతంలో వచ్చిన వరద ఉధృతికి దెబ్బతిందన్నారు. 

Tags :

మరిన్ని