Chandrababu: వైకాపా అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలి: చంద్రబాబు

వైకాపా అవినీతి, అరాచకాలు, దోపిడీకి ముగింపు పలకాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

Published : 09 May 2024 17:39 IST

వైకాపా అవినీతి, అరాచకాలు, దోపిడీకి ముగింపు పలకాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా తరఫున పోటీ చేస్తున్న మంత్రి బొత్స సత్యానారాయణ గుండెలో రైళ్లు పరుగెత్తించాలని శ్రేణులకు చెప్పారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు