Mangalagiri: నారా లోకేశ్‌కు మద్దతుగా నందమూరి సుహాసిని ఎన్నికల ప్రచారం

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మూడోరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 09 May 2024 17:12 IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌కు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మూడోరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక తెదేపా నేతలతో కలిసి గారపాటి శ్రీనివాస్, నందమూరి సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. మ్యానిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరించారు.       

Tags :

మరిన్ని