YCP Bus yatra: ముగిసిన మంత్రుల బస్సు యాత్ర

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే మొత్తంపై.. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఒక లెక్క, మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో లెక్క చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన సామాజిక న్యాయభేరిలో.. విభిన్న లెక్కలు వినిపించారు. 

Published : 30 May 2022 09:44 IST

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే మొత్తంపై.. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఒక లెక్క, మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో లెక్క చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన సామాజిక న్యాయభేరిలో.. విభిన్న లెక్కలు వినిపించారు. 

Tags :

మరిన్ని