Ukraine Crisis: ఒక్క రోజులోనే 400 మంది ఉక్రెయిన్‌ సైనికులు మృతి

ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. ఆయుధాగారాలు... సైనిక స్థావరాలే లక్ష్యంగా మాస్కో సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. 431 సైనిక స్థావరాలు ఆయుధాగారాలను ధ్వంసం చేసినట్లు క్రెమ్లిన్  అధికారికంగా ప్రకటించింది. తమ దాడుల్లో ఒక్కరోజులోనే 400 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని క్రెమ్లిన్  తెలిపింది.

Published : 06 Jun 2022 22:08 IST

ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. ఆయుధాగారాలు... సైనిక స్థావరాలే లక్ష్యంగా మాస్కో సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. 431 సైనిక స్థావరాలు ఆయుధాగారాలను ధ్వంసం చేసినట్లు క్రెమ్లిన్  అధికారికంగా ప్రకటించింది. తమ దాడుల్లో ఒక్కరోజులోనే 400 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని క్రెమ్లిన్  తెలిపింది.

Tags :

మరిన్ని