Ukraine Crisis: ఒక్క రోజులోనే 400 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి
ఉక్రెయిన్పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. ఆయుధాగారాలు... సైనిక స్థావరాలే లక్ష్యంగా మాస్కో సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. 431 సైనిక స్థావరాలు ఆయుధాగారాలను ధ్వంసం చేసినట్లు క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. తమ దాడుల్లో ఒక్కరోజులోనే 400 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని క్రెమ్లిన్ తెలిపింది.
Published : 06 Jun 2022 22:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం