Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ చూడటానికి ఐదు కారణాలు.. చూస్తే వావ్ అనాల్సిందే!
హైదరాబాద్: బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఐదు కారణాల వల్ల ‘వీరసింహారెడ్డి’ చూడాలంటూ ఆ విశేషాలను ఓటీటీ వేదిక పంచుకుంది.
Published : 05 Mar 2023 17:49 IST
Tags :