Hyderabad: స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి
సికింద్రాబాద్లో జరిగిన మరో భారీ అగ్నిప్రమాదంతో జంటనగరాలు ఉలిక్కిపడ్డాయి. వేలాది మందితో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఎగిసిపడిన అగ్నీకీలలకు ఆరుగురు అమాయకులు బలయ్యారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తతో పెనుప్రమాదం నుంచి బయటపడినప్పటికీ ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం మాత్రం తప్పలేదు. పొగ కారణంగా అస్వస్థతకు గురైన పలువురు బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Updated : 17 Mar 2023 12:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు