Nara Brahmani: మంగళగిరిలో వాకర్లతో నారా బ్రాహ్మణి మాటామంతీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) మంగళగిరిలో పర్యటించారు.

Updated : 05 May 2024 14:14 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) మంగళగిరిలో పర్యటించారు. ఎకో పార్కులో వాకర్స్‌తో కలిసి బ్రాహ్మణి వాకింగ్‌ చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎకో పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కృష్ణా నది సమీపంలో మత్య్సకారులతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Tags :

మరిన్ని