PM Modi: హైదరాబాద్‌ దేశానికే గ్రోత్‌ సెంటర్‌: ‘ఈనాడు’ ముఖాముఖిలో ప్రధాని మోదీ

హైదరాబాద్ దేశానికే గ్రోత్ సెంటర్ అని అభివర్ణించిన ప్రధాని మోదీ (PM Modi).. మహానగరం అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Published : 05 May 2024 10:39 IST

హైదరాబాద్ దేశానికే గ్రోత్ సెంటర్ అని అభివర్ణించిన ప్రధాని మోదీ (PM Modi).. మహానగరం అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. భాగ్యనగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి పని చేస్తున్నామన్నారు. వందే భారత్  మెట్రో, హైస్పీడ్ రైలు ప్రయోజనాన్ని హైదరాబాద్  అందుకోబోతోందని తెలిపారు. భారాస, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని డబుల్ ఆర్ ట్యాక్స్‌తో పరువు తీస్తున్నారని ఆరోపించారు. భారాసను దించడానికి ప్రజలకు పదేళ్లు పట్టిందని.. కాంగ్రెస్‌ను దించడానికి అంత సమయం పట్టదని ఈనాడు ముఖాముఖిలో ప్రధాని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని