Mohan Babu: అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చినా.. వెళ్లలేకపోతున్నా: మోహన్ బాబు
మోదీ ప్రధాని అయ్యాక భారతీయతను ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ప్రశంసించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని దైవ సన్నిధానంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక హోమం నిర్వహించారు. తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిందని, వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోతున్నట్లు మోహన్ బాబు తెలిపారు.
Published : 20 Jan 2024 18:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?