Mohan Babu: అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చినా.. వెళ్లలేకపోతున్నా: మోహన్ బాబు

మోదీ ప్రధాని అయ్యాక భారతీయతను ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ప్రశంసించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక హోమం నిర్వహించారు. తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిందని, వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోతున్నట్లు మోహన్ బాబు తెలిపారు.

Published : 20 Jan 2024 18:00 IST

మోదీ ప్రధాని అయ్యాక భారతీయతను ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ప్రశంసించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక హోమం నిర్వహించారు. తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిందని, వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోతున్నట్లు మోహన్ బాబు తెలిపారు.

Tags :

మరిన్ని