Mohan Lal: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు మోహన్‌లాల్

తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు మోహన్‌లాల్ (Mohan Lal), ముకేష్ రిషి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అనంతరం మోహన్‌లాల్‌, ముకేష్ రిషిలతో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు.

Published : 19 Mar 2024 15:46 IST

తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు మోహన్‌లాల్ (Mohan Lal), ముకేష్ రిషి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అనంతరం మోహన్‌లాల్‌, ముకేష్ రిషిలతో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు.

Tags :

మరిన్ని