Krithi shetty: నెల్లూరు చేపల పులుసు.. నాకెంతో నచ్చింది: కృతిశెట్టి

సినీ నటి కృతిశెట్టి (Krithi Shetty) శుక్రవారం నెల్లూరులో సందడి చేశారు. ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కృతిశెట్టిని చూడటానికి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నెల్లూరులో చేపల పులుసు బాగుంటుందని, తనకు ఎంతో నచ్చిందని చెప్పారు.

Published : 22 Dec 2023 16:36 IST

సినీ నటి కృతిశెట్టి (Krithi Shetty) శుక్రవారం నెల్లూరులో సందడి చేశారు. ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కృతిశెట్టిని చూడటానికి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నెల్లూరులో చేపల పులుసు బాగుంటుందని, తనకు ఎంతో నచ్చిందని చెప్పారు.

Tags :

మరిన్ని