Krithi shetty: నెల్లూరు చేపల పులుసు.. నాకెంతో నచ్చింది: కృతిశెట్టి
సినీ నటి కృతిశెట్టి (Krithi Shetty) శుక్రవారం నెల్లూరులో సందడి చేశారు. ఓ షాపింగ్మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కృతిశెట్టిని చూడటానికి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నెల్లూరులో చేపల పులుసు బాగుంటుందని, తనకు ఎంతో నచ్చిందని చెప్పారు.
Published : 22 Dec 2023 16:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట