Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి మెహరీన్‌

తిరుమల(Tirumala) శ్రీవారిని సినీ నటి మెహరీన్‌ పిర్జాదా(Mehreen) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated : 01 Feb 2023 15:09 IST

తిరుమల(Tirumala) శ్రీవారిని సినీ నటి మెహరీన్‌ పిర్జాదా(Mehreen) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

మరిన్ని