Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి మెహరీన్
తిరుమల(Tirumala) శ్రీవారిని సినీ నటి మెహరీన్ పిర్జాదా(Mehreen) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated : 01 Feb 2023 15:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం