Mangalavaram: ‘మంగళవారం’ చూస్తే పూనకాలే..!: దర్శకుడు అజయ్ భూపతి
పాయల్ రాజ్పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram). ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో శనివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందన్నారు.
Published : 12 Nov 2023 16:18 IST
Tags :