IAS vs IPS: బదిలీ వేటు వేసినా.. కొనసాగుతున్న సివిల్ సర్వెంట్ల వివాదం
కర్ణాటక(Karnataka)లో సివిల్ సర్వెంట్ల వివాదానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి(Rohini Sindhuri) ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్(Roopa Moudgil)లపై కర్ణాటక ప్రభుత్వం బదిలీ వేటు వేసినా వీరిద్దరి మధ్య విమర్శలు ఆగడం లేదు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే పోరాటం చేస్తున్నానని రూపా మౌద్గిల్(Roopa Moudgil) మరోసారి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టగా రూపా మౌద్గిల్ పై రోహిణి సింధూరి పరువు నష్టం దావా వేశారు. దీంతో మరోసారి ఈ ఇద్దరు ఉన్నతాధికారుల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Published : 23 Feb 2023 13:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం