Dastagiri: ఏపీలో కూటమి ప్రభుత్వమే రావాలనేది ప్రజలందరి కోరిక!: దస్తగిరి

వివేకానందరెడ్డిని ఎవరి సూచనల మేరకు చంపానో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసని.. ఆ కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి అన్నారు. వివేకాను హత్య చేయడానికి ముందు జగన్‌తో  ఫోన్‌లో మాట్లాడానని.. ఆయన సూచనల మెరకే వివేకాను చంపాల్సివచ్చిందని దస్తగిరి స్పష్టం చేశారు.

Updated : 09 May 2024 15:57 IST

వివేకానందరెడ్డిని ఎవరి సూచనల మేరకు చంపానో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసని.. ఆ కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి అన్నారు. వివేకాను హత్య చేయడానికి ముందు జగన్‌తో  ఫోన్‌లో మాట్లాడానని.. ఆయన సూచనల మెరకే వివేకాను చంపాల్సివచ్చిందని దస్తగిరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని సైతం సామాన్యుడు ఢీ కొట్టి ఎన్నికల్లో నిలబడగలడని సంకేతం ఇవ్వడానికే తాను పులివెందులలో పోటీ చేస్తున్నానని దస్తగిరి చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వమే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. 

Tags :

మరిన్ని