IND vs AUS: అ‘స్పిన్’ మాయజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్ను 33 ఓవర్లకు కుదించి 317 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్యఛేదనలో ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. దూకుడుగా ఆడుతున్న వార్నర్ (53)తోపాటు జోష్ ఇంగ్లిస్ (6)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు.
Updated : 24 Sep 2023 23:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ