Balakrishna: వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి: బాలకృష్ణ

వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) సూచించారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఆయన శుక్రవారం పర్యటించారు. శ్రీకంఠపురంలో వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated : 09 Feb 2024 17:51 IST

వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) సూచించారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఆయన శుక్రవారం పర్యటించారు. శ్రీకంఠపురంలో వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Tags :

మరిన్ని