MS Dhoni: ఐపీఎల్లో ఐదుసార్లు గెలిచిన చెన్నై.. 5 స్టెప్పుల కేక్ కట్ చేసిన ధోనీ
ఐపీఎల్ (IPL 2023) ట్రోఫీ గెలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ సహా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్ ధోనీ (MS Dhoni).. టీమ్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశాడు. ఇప్పటి వరకు 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నందుకు గుర్తుగా.. 5 స్టెప్పుల భారీ కేక్ను ధోనీ కట్ చేశాడు. కేక్పై చెన్నై టీమ్ ఐపీఎల్లో విజేతగా నిలిచిన సంవత్సరాల నెంబర్లను వేశారు. వారి సెలబ్రేషన్ వీడియోను మీరూ చూడండి.
Published : 31 May 2023 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!