MS Dhoni: ఐపీఎల్లో ఐదుసార్లు గెలిచిన చెన్నై.. 5 స్టెప్పుల కేక్ కట్ చేసిన ధోనీ
ఐపీఎల్ (IPL 2023) ట్రోఫీ గెలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ సహా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్ ధోనీ (MS Dhoni).. టీమ్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశాడు. ఇప్పటి వరకు 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నందుకు గుర్తుగా.. 5 స్టెప్పుల భారీ కేక్ను ధోనీ కట్ చేశాడు. కేక్పై చెన్నై టీమ్ ఐపీఎల్లో విజేతగా నిలిచిన సంవత్సరాల నెంబర్లను వేశారు. వారి సెలబ్రేషన్ వీడియోను మీరూ చూడండి.
Published : 31 May 2023 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు