Cheteswar Pujara: భారత్ - ఆసీస్‌ మ్యాచ్‌.. స్టేడియంలో పుజారా సందడి!

రాజ్‌కోట్‌లో జరుగుతున్న భారత్, ఆసీస్‌ మధ్య మూడో వన్డే స్టేడియంలో స్పెషల్‌ గెస్ట్‌ సందడి చేశాడు. స్థానికుడైన ఇండియన్‌ క్రికెటర్‌ పుజారా (Cheteswar Pujara) మ్యాచ్‌ చూసేందుకు వచ్చాడు. కాసేపు సహచర ఆటగాళ్లతో గడిపాడు. 

Updated : 27 Sep 2023 18:23 IST

రాజ్‌కోట్‌లో జరుగుతున్న భారత్, ఆసీస్‌ మధ్య మూడో వన్డే స్టేడియంలో స్పెషల్‌ గెస్ట్‌ సందడి చేశాడు. స్థానికుడైన ఇండియన్‌ క్రికెటర్‌ పుజారా (Cheteswar Pujara) మ్యాచ్‌ చూసేందుకు వచ్చాడు. కాసేపు సహచర ఆటగాళ్లతో గడిపాడు. 

Tags :

మరిన్ని