Congress: లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహరచన

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కచ్చితంగా 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ (Congress).. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్‌ బూత్‌ స్థాయుల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. ఎన్నికలయ్యేంత వరకు రాష్ట్ర ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని, కార్యకర్తల వెన్నంటి ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Published : 23 Mar 2024 11:38 IST

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కచ్చితంగా 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ (Congress).. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్‌ బూత్‌ స్థాయుల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. ఎన్నికలయ్యేంత వరకు రాష్ట్ర ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని, కార్యకర్తల వెన్నంటి ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Tags :

మరిన్ని