రసవత్తరంగా హైదరాబాద్ పార్లమెంట్ రాజకీయం.. భాగ్యనగరంలో గెలిచేదెవరు?

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చూపు ఈసారి హైదరాబాద్‌పై పడింది. రాష్ట్ర రాజధానిలో పాగా వేసేది ఎవరనే అంశం అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Published : 27 Apr 2024 13:53 IST

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చూపు ఈసారి హైదరాబాద్‌పై పడింది. రాష్ట్ర రాజధానిలో పాగా వేసేది ఎవరనే అంశం అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దశాబ్ధాలుగా కాంగ్రెస్ , మజ్లీస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. కాషాయపార్టీ సైతం హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం మజ్లీస్, భాజపా మధ్యే తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్ ,భారాస అభ్యర్థులు బరిలో ఉన్నా పోటీ నామమాత్రమే. హిందుత్వవాదాన్ని బలంగా వినిపించే మహిళను కమలం పార్టీ పోటీలో నిలిపింది. మజ్లీస్ అభ్యర్థికి ధీటుగా భాజపా అభ్యర్థి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 

Tags :

మరిన్ని