Lok Sabha: లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది !

పంజాబ్‌లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడి కలకలం సృష్టించిన ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్‌.. సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

Updated : 27 Apr 2024 14:16 IST

పంజాబ్‌లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడి కలకలం సృష్టించిన ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్‌.. సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అతడి లాయర్  రాజ్ దేవ్ సింగ్ ఖల్సా ఇప్పటికే ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో జూన్ 1న పంజాబ్‌లో పోలింగ్ జరగనుండగా ఖదూర్ సాహెబ్  లోక్‌సభ స్థానం నుంచి అమృత్ పాల్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

మరిన్ని