Ap News: ఇసుక దోపిడీతో జనాలను జలసమాధి చేసిన జగన్‍

జగన్‌మోహన్‌రెడ్డితో పోలిస్తే కుంభకర్ణుడు చాలా నయం. కుంభకర్ణుడు ఆర్నెళ్లకు ఒకసారి నిద్ర లేచేవాడు.. ఆ ఒక్కరోజే మేసినంత మేసి మళ్లీ గురక తీసేవాడు.

Published : 27 Apr 2024 14:28 IST

జగన్‌మోహన్‌రెడ్డితో పోలిస్తే కుంభకర్ణుడు చాలా నయం. కుంభకర్ణుడు ఆర్నెళ్లకు ఒకసారి నిద్ర లేచేవాడు.. ఆ ఒక్కరోజే మేసినంత మేసి మళ్లీ గురక తీసేవాడు. జగన్‌ మాత్రం అలా కాదు.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విరామం, విశ్రాంతి లేకుండా రాష్ట్రాన్ని నంజుకుని తింటూనే ఉన్నారు.. సహజ వనరుల్ని నిరంతరాయంగా నమిలి మింగేస్తున్నారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్టు ఇసుక రీచ్‌లను వైకాపా నేతలు పంచుకున్నారు.

Tags :

మరిన్ని