Tirumala: తిరుమలలో సర్వదర్శనం నిలిపివేత.. భక్తుల ఆగ్రహం
తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31 కంపార్టుమెంట్లు నిండిపోవడంతో.. ఇవాళ సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఏటీసీ కూడలిలో భక్తులు బైఠాయించారు. రేపటి వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొకరలేదని, కనీసం ఇవాళ సర్వదర్శనానికి వెళదామనుకుంటే అనుమతించకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కల్పించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.
Published : 22 Dec 2023 15:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!