Tirumala: తిరుమలలో సర్వదర్శనం నిలిపివేత.. భక్తుల ఆగ్రహం

తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31 కంపార్టుమెంట్లు నిండిపోవడంతో.. ఇవాళ సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఏటీసీ కూడలిలో భక్తులు బైఠాయించారు. రేపటి వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొకరలేదని, కనీసం ఇవాళ సర్వదర్శనానికి వెళదామనుకుంటే అనుమతించకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కల్పించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.

Published : 22 Dec 2023 15:03 IST

తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31 కంపార్టుమెంట్లు నిండిపోవడంతో.. ఇవాళ సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఏటీసీ కూడలిలో భక్తులు బైఠాయించారు. రేపటి వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొకరలేదని, కనీసం ఇవాళ సర్వదర్శనానికి వెళదామనుకుంటే అనుమతించకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కల్పించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.

Tags :

మరిన్ని