Tirumala: తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుమల (Tirumala) శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టికెట్ల పంపిణీ తితిదే (TTD) ప్రకటించిన సమయం కంటే ముందే ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో గురువారం రాత్రి నుంచే టోకెన్ల జారీ మొదలైంది. ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published : 22 Dec 2023 09:25 IST

తిరుమల (Tirumala) శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టికెట్ల పంపిణీ తితిదే (TTD) ప్రకటించిన సమయం కంటే ముందే ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో గురువారం రాత్రి నుంచే టోకెన్ల జారీ మొదలైంది. ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Tags :

మరిన్ని