Tirumala: తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు
తిరుమల (Tirumala) శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టికెట్ల పంపిణీ తితిదే (TTD) ప్రకటించిన సమయం కంటే ముందే ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో గురువారం రాత్రి నుంచే టోకెన్ల జారీ మొదలైంది. ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో తితిదే విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Published : 22 Dec 2023 09:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్