Captain Miller: ధనుష్ సరికొత్త చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’.. టీజర్ చూశారా?
ధనుష్ (Dhanush) కథానాయకుడిగా అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. సందీప్ కిషన్ (Sundeep Kishan) ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది.
Updated : 28 Jul 2023 11:29 IST
Tags :