Hyderabad: ఉప్పల్‌ టెస్టు.. మైదానంలోకి దూసుకొచ్చి.. రోహిత్‌ కాళ్లకు మొక్కిన అభిమాని

భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆసక్తకర పరిణామం చోటుచేసుకుంది. భారత్ ఇన్నింగ్స్ ఆరంభ సమయంలో స్టాండ్స్‌లో నుంచి ఓ అభిమాని.. మైదానంలోకి పరిగెత్తుకు వచ్చి రోహిత్‌ శర్మ (Rohit Sharma) కాళ్లకు మొక్కాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు.

Updated : 25 Jan 2024 17:28 IST

Hyderabad: ఉప్పల్‌ టెస్టు.. మైదానంలోకి దూసుకొచ్చి.. రోహిత్‌ కాళ్లకు మొక్కిన అభిమాని

భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆసక్తకర పరిణామం చోటుచేసుకుంది. భారత్ ఇన్నింగ్స్ ఆరంభ సమయంలో స్టాండ్స్‌లో నుంచి ఓ అభిమాని.. మైదానంలోకి పరిగెత్తుకు వచ్చి రోహిత్‌ శర్మ (Rohit Sharma) కాళ్లకు మొక్కాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు.

Tags :

మరిన్ని