TS Politics: ప్రజా క్షేత్రంలో కేసీఆర్ దోషిగా నిలబడక తప్పదు: రాజేందర్
కేసీఆర్ ప్రభుత్వ విధానాలు సొంత పార్టీలోని నాయకులకు నచ్చడం లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వానికి చివరి రోజులు నడుస్తున్నాయని, ప్రజా క్షేత్రంలో కేసీఆర్ దోషిగా నిలబడక తప్పదన్నారు.
Published : 20 Apr 2022 14:26 IST
Tags :