Andhra News: ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా నేతల మధ్య ఎగ్జిబిషన్ పంచాయితీ.. ఉద్రిక్తత

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌కు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని స్థానిక వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఉచిత ప్రవేశం పేరుతో భారీ కుంభకోణానికి ఆయన తెరలేపారని ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు ధరలపై చర్చించేందుకు ఎగ్జిబిషన్‌కు రావాలని సవాల్ విసిరారు.

Published : 01 Oct 2022 15:35 IST

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌కు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని స్థానిక వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఉచిత ప్రవేశం పేరుతో భారీ కుంభకోణానికి ఆయన తెరలేపారని ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు ధరలపై చర్చించేందుకు ఎగ్జిబిషన్‌కు రావాలని సవాల్ విసిరారు.

Tags :

మరిన్ని