Andhra News: ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా నేతల మధ్య ఎగ్జిబిషన్ పంచాయితీ.. ఉద్రిక్తత
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్కు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని స్థానిక వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రకటించారు. అయితే ఉచిత ప్రవేశం పేరుతో భారీ కుంభకోణానికి ఆయన తెరలేపారని ప్రవీణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు ధరలపై చర్చించేందుకు ఎగ్జిబిషన్కు రావాలని సవాల్ విసిరారు.
Published : 01 Oct 2022 15:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!