AP News: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళం.. ఉద్యోగుల ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు.

Published : 09 May 2024 10:11 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. విసుగు చెందిన ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. అటు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు మండిపడ్డారు.  

Tags :

మరిన్ని