AP News: ఎన్నికల ప్రచారంలో త్రిమూర్తుల దూకుడు.. వైకాపాకు కరవైన కునుకు

వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేతులు కలిపి, ఎన్నికల సమరాంగణంలో త్రిమూర్తుల్లా విజృంభిస్తున్న నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ధాటికి వైకాపా కకావికలమవుతోంది.

Updated : 09 May 2024 13:56 IST

వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేతులు కలిపి, ఎన్నికల సమరాంగణంలో త్రిమూర్తుల్లా విజృంభిస్తున్న నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ధాటికి వైకాపా కకావికలమవుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ మూడు పార్టీల అగ్రనేతలూ దూకుడు పెంచారు. ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని ప్రచారంలో చీల్చి చెండాడుతున్నారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ విడివిడిగా, కలసికట్టుగా రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు. 

Tags :

మరిన్ని