PM Modi: విజయవాడలో చంద్రబాబు, పవన్‌లతో కలిసి ప్రధాని మోదీ రోడ్‌ షో

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో.. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లతో కలసి ఆయన పాల్గొన్నారు.

Published : 08 May 2024 21:12 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో.. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లతో కలసి ఆయన పాల్గొన్నారు. రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. వారికి ముగ్గురు నేతలు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

Tags :

మరిన్ని