AM Ratnam: పిఠాపురంలో వన్‌సైడ్‌ వార్‌.. గెలుపు పవన్‌దే: ఎ.ఎం.రత్నం

తిరుపతిలో దొంగ ఓటర్లు రెచ్చిపోయే ప్రమాదముందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీనిర్మాత, జనసేన పార్టీ తిరుపతి పరిశీలకులు ఎ.ఎం.రత్నం (AM Ratnam) కోరారు.

Published : 09 May 2024 16:17 IST

తిరుపతిలో దొంగ ఓటర్లు రెచ్చిపోయే ప్రమాదముందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీనిర్మాత, జనసేన పార్టీ తిరుపతి పరిశీలకులు ఎ.ఎం.రత్నం (AM Ratnam) కోరారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నకిలీ ఐడీలతో కొందరు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని