Suneetha: రేపో మాపో జైలుకెళ్లే అవినాష్‌ రెడ్డి ఎంపీగా అవసరమా?: సునీత

వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని సునీతా నర్రెడ్డి అన్నారు. రేపో మాపో జైలుకెళ్లే అవినాష్ రెడ్డి కడప ప్రజలకు ఎంపీగా అవసరమా? అని ఆమె ప్రశ్నించారు.

Published : 09 May 2024 12:38 IST

వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని సునీతా నర్రెడ్డి అన్నారు. రేపో మాపో జైలుకెళ్లే అవినాష్ రెడ్డి కడప ప్రజలకు ఎంపీగా అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిలకు మద్దతుగా సునీతా నర్రెడ్డి పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వైఎస్‌ వివేకాను దారుణంగా హత్య చేశారు. షర్మిల న్యాయం వైపు నిలబడింది. న్యాయం చేయండి’ అని ప్రజలను కోరారు.

Tags :

మరిన్ని