Guntur Kaaram: ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. ‘గుంటూరు కారం’ ట్రైలర్ వచ్చేసింది
హైదరాబాద్: మహేశ్బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ (Trivikram) హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. మాస్ అవతార్లో మహేశ్ లుక్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి
Published : 07 Jan 2024 21:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి