కార్తిక సోమవారం.. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాసం 2వ సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈరోజు పౌర్ణమి రాత్రిగా రావడం వల్ల 33 పున్నమి నోములు నోచుకునే వారు, ఉపవాసం ఉండేవారు 365 వత్తుల దీపారాధన చేసేవారు ఈ సోమవారం చేసుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు. సోమవారం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, నివేదనలు జరుతాయని.. మంగళవారం ఉదయం 4 నుంచి 8గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.
Updated : 07 Nov 2022 12:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!