YSRCP: ఓటర్లకు తాయిలాలు.. భారీగా పట్టుబడ్డ వైకాపా బహుమతులు!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైకాపా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలకు తెరలేపింది. తాయిలాలు పంచి ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. రేణిగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలో భారీగా జగన్ ఫొటో ముద్రించిన గడియారాలు, గొడుగులు లాంటి వస్తువుల లోడుతో ఉన్న లారీని తెదేపా నేతలు పట్టుకున్నారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Updated : 26 Mar 2024 21:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం