YSRCP: ఓటర్లకు తాయిలాలు.. భారీగా పట్టుబడ్డ వైకాపా బహుమతులు!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైకాపా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలకు తెరలేపింది. తాయిలాలు పంచి ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. రేణిగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలో భారీగా జగన్‌ ఫొటో ముద్రించిన గడియారాలు, గొడుగులు లాంటి వస్తువుల లోడుతో ఉన్న లారీని తెదేపా నేతలు పట్టుకున్నారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 26 Mar 2024 21:41 IST

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైకాపా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలకు తెరలేపింది. తాయిలాలు పంచి ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. రేణిగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలో భారీగా జగన్‌ ఫొటో ముద్రించిన గడియారాలు, గొడుగులు లాంటి వస్తువుల లోడుతో ఉన్న లారీని తెదేపా నేతలు పట్టుకున్నారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

మరిన్ని