IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట విశేషాలు..

అయిదో టెస్టులో టీమ్‌ ఇండియా పట్టుబిగిస్తోంది. ఇక ఇంగ్లాండ్‌కే సవాల్‌. మొదటి ఇనింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా (50 బ్యాటింగ్‌; 139 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు పంత్‌ (30 బ్యాటింగ్‌; 46 బంతుల్లో 4×4) క్రీజులో ఉన్నాడు. ఇంకా మూడోరోజు ఆటలో విరాట్‌ కోహ్లి, బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం వేడి రాజేసింది. దీనికి సంబంధించిన హైలైట్స్‌ ఓసారి చూసేయండి.. 

Published : 04 Jul 2022 07:52 IST

అయిదో టెస్టులో టీమ్‌ ఇండియా పట్టుబిగిస్తోంది. ఇక ఇంగ్లాండ్‌కే సవాల్‌. మొదటి ఇనింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా (50 బ్యాటింగ్‌; 139 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు పంత్‌ (30 బ్యాటింగ్‌; 46 బంతుల్లో 4×4) క్రీజులో ఉన్నాడు. ఇంకా మూడోరోజు ఆటలో విరాట్‌ కోహ్లి, బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం వేడి రాజేసింది. దీనికి సంబంధించిన హైలైట్స్‌ ఓసారి చూసేయండి.. 

Tags :

మరిన్ని