IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట విశేషాలు..
అయిదో టెస్టులో టీమ్ ఇండియా పట్టుబిగిస్తోంది. ఇక ఇంగ్లాండ్కే సవాల్. మొదటి ఇనింగ్స్లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా (50 బ్యాటింగ్; 139 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు పంత్ (30 బ్యాటింగ్; 46 బంతుల్లో 4×4) క్రీజులో ఉన్నాడు. ఇంకా మూడోరోజు ఆటలో విరాట్ కోహ్లి, బెయిర్స్టో మధ్య మాటల యుద్ధం వేడి రాజేసింది. దీనికి సంబంధించిన హైలైట్స్ ఓసారి చూసేయండి..
Published : 04 Jul 2022 07:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం