IND vs NEP: జాతీయ జట్టులోకి అరంగేట్రం.. సాయి కిశోర్ భావోద్వేగం
ఐపీఎల్లో అదరగొట్టిన సాయి కిశోర్కు జాతీయ జట్టులోకి ఆహ్వానం వచ్చింది. ఆసియా క్రీడల్లో నేపాల్పై ఆడాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, బౌలింగ్లో మాత్రం వికెట్ తీశాడు. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తుండగా.. సాయి కిశోర్ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
Published : 03 Oct 2023 11:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎగ్జిట్ పోల్స్పై చర్చల్లో పాల్గొంటాం..: ‘ఇండియా’ కూటమి ప్రకటన
-
5జీ కనెక్టవిటీకి డ్రోన్లు, బెలూన్లు.. డాట్ ‘ఎమర్జెన్సీ’ సన్నద్ధత
-
అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత
-
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు
-
40 శాతం కమీషన్ కేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్లకు బెయిల్