KamalHaasan: విజయవాడలో సూపర్స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్హాసన్
సూపర్స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్హాసన్ (KamalHaasan) శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేత దేవినేని అవినాష్తో పాటు కృష్ణ, మహేశ్బాబు అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ‘ఇండియన్-2’ సినిమా చిత్రీకరణ కోసం కమల్హాసన్ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Published : 10 Nov 2023 10:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!