KCR: ఉగాది తర్వాత భారాస అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం

భారాస లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉగాది తర్వాత అధినేత కేసీఆర్ దిగనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు సాగుతున్నాయి. 13న చేవెళ్ల బహిరంగ సభ నుంచి కేసీఆర్.. తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

Updated : 08 Apr 2024 12:26 IST

భారాస లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉగాది తర్వాత అధినేత కేసీఆర్ దిగనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు సాగుతున్నాయి. 13న చేవెళ్ల బహిరంగ సభ నుంచి కేసీఆర్.. తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

Tags :

మరిన్ని