Sarkaru vaari paata: అప్పుడూ..ఇప్పుడూ.. అదే టెన్షన్‌ : కీర్తి సురేశ్‌

మహేశ్‌బాబు గ్లామర్‌తో మ్యాచ్‌ అవ్వడానికి అప్పడు షూటింగ్‌ టైంలో టెన్షన్‌ పడ్డానని, ఆయన గురించి మాట్లాడటానికి ఇప్పుడు టెన్షన్‌ పడుతున్నానని కీర్తి సురేశ్‌ అన్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్‌ చెప్పిన ముచ్చట్లు!

Published : 08 May 2022 17:43 IST

మహేశ్‌బాబు గ్లామర్‌తో మ్యాచ్‌ అవ్వడానికి అప్పడు షూటింగ్‌ టైంలో టెన్షన్‌ పడ్డానని, ఆయన గురించి మాట్లాడటానికి ఇప్పుడు టెన్షన్‌ పడుతున్నానని కీర్తి సురేశ్‌ అన్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్‌ చెప్పిన ముచ్చట్లు!

Tags :

మరిన్ని