Captain Miller: ‘కెప్టెన్‌ మిల్లర్‌’ రెండో పాట వచ్చేసింది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ధనుష్‌ (Dhanush) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకుడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘క్రీ నీడలే’ అంటూ సాగే ఈ పాటను జావేద్‌ అలీ ఆలపించారు.

Published : 23 Dec 2023 18:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధనుష్‌ (Dhanush) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకుడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘క్రీ నీడలే’ అంటూ సాగే ఈ పాటను జావేద్‌ అలీ ఆలపించారు.

Tags :

మరిన్ని