Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’ రెండో పాట వచ్చేసింది..!
ఇంటర్నెట్డెస్క్: ధనుష్ (Dhanush) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ప్రియాంక మోహన్ కథానాయిక. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘క్రీ నీడలే’ అంటూ సాగే ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు.
Published : 23 Dec 2023 18:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM