KTR: ఆ అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే.. తెరపైకి ఫోన్‌ ట్యాపింగ్‌!: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు వదిలేసి.. ఆరు గారడీలు మొదలుపెట్టిందని మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ (KTR) అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 

Published : 27 Mar 2024 16:45 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు వదిలేసి.. ఆరు గారడీలు మొదలుపెట్టిందని మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ (KTR) అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 

Tags :

మరిన్ని