KTR: ఆ అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే.. తెరపైకి ఫోన్ ట్యాపింగ్!: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు వదిలేసి.. ఆరు గారడీలు మొదలుపెట్టిందని మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Published : 27 Mar 2024 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్