KTR: అల్పాహార పథకం.. ఏ ఒక్కటీ రాకపోయినా ఫోన్ చేయండి: కేటీఆర్
సికింద్రాబాద్ వెస్ట్మారేడ్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకాన్ని మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం కేటీఆర్ తిన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అల్పాహారంలో ఏ ఒక్కటీ సరిగా అమలు చేయకపోయినా ఫోన్ చేయమని విద్యార్థులకు సూచించారు. ఈ పథకాన్ని నాణ్యతతో సమర్థవంతంగా అమలుచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు.
Published : 06 Oct 2023 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు