KTR: అల్పాహార పథకం.. ఏ ఒక్కటీ రాకపోయినా ఫోన్‌ చేయండి: కేటీఆర్‌

సికింద్రాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకాన్ని మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం కేటీఆర్‌ తిన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అల్పాహారంలో ఏ ఒక్కటీ సరిగా అమలు చేయకపోయినా ఫోన్‌ చేయమని విద్యార్థులకు సూచించారు. ఈ పథకాన్ని నాణ్యతతో సమర్థవంతంగా అమలుచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

Published : 06 Oct 2023 12:40 IST

సికింద్రాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకాన్ని మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం కేటీఆర్‌ తిన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అల్పాహారంలో ఏ ఒక్కటీ సరిగా అమలు చేయకపోయినా ఫోన్‌ చేయమని విద్యార్థులకు సూచించారు. ఈ పథకాన్ని నాణ్యతతో సమర్థవంతంగా అమలుచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

Tags :

మరిన్ని